DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూ గో జిల్లా స్పందన లో కలెక్టర్ స్ఫూర్తి ప్రదర్శన 

à°’à°•à°°à°¿à°•à°¿ ఉద్యోగం, మరోకరికి ట్రాక్టర్, ఇంకొకరికి వినికిడి యంత్రం 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి, జులై  15, 2019 (డిఎన్‌ఎస్‌) :

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట లో జరిగిన ఘటనలో మృతి చెందిన బక్కి శ్రీను కుటుంబాన్ని ఆదుకునే విధంగా అతని భార్య బక్కి కుమారికి జిల్లా కలెక్టర్ మురళీధర్

రెడ్డి ఉపాధి కల్పించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం లో ఈమెకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ఉద్యోగం

ఇస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసారు. తూర్పు గోదావరి జిల్లా సింగం పల్లి గ్రామం లో మామిడి పళ్ళు దొంగించిన అభియోగం పై శ్రీను పై మే 29 , 2019 న జరిగిన దాడిలో అతను మృతి

చెందిన విషయం తెలిసిందే.  à°•à°¾à°°à±à°£à±à°¯ నియామకాల క్రమం లో సోమవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈమెకు తూర్పు గోదావరి జిల్లాలో స్వీపర్ ఉద్యోగం ఇస్తున్నట్టు

ఆదేశాలు జారీ చేసారు. 

స్పందన కార్యక్రమం లో భాగం గా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ లక్ష్మిషా లు ఒకరికి వినికిడి

యంత్ర పరికరాలను అందించారు. జిల్లా దివ్యంగుల సంక్షేమ అభివృద్ధి విభాగం ఆధ్వర్యవం లో ఏర్పాటు చేసిన à°ˆ పరికరాలను అందించారు.  à°Žà°¸à±à°¸à±€ కార్పొరేషన్ ద్వారా

రాజమహేంద్ర వరం కు చెందిన ఎం. సత్యనారాయణ కు ఒక ట్రాక్టర్ కొనుగోలుకు రుణాన్ని అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam