DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 31వరకు లాక్ డౌన్, కేంద్రం సూచన  

రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చ 

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగనున్న కర్ఫ్యూ. . .?

రాష్ట్రాల సరిహద్దులు నిలిచిపోయాయి.  

*(DNS

రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 22 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°•à±‹à°µà°¿à°¡à± 19 ( కరోనా వైరస్) పాజిటివ్  à°•à±‡à°¸à±à°²à± నమోదైన 75 జిల్లాలో à°ˆ నెల 31 వరకు లాక్

డౌన్ చెయ్యాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కార్యదర్శి జరిపిన టెలి కాన్ఫరెన్స్ లో ప్రస్తుత

పరిస్థితులను చర్చించారు. 

కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది,కరోనా ప్రభావిత

ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేయాలని అన్ని రకాల సూచనలు పాటించాలని ఆదేశించింది. తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఇంకో రెండు రోజులు జనతా

కర్ఫ్యూ ని పొడిగించాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam