DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హై కోర్టు ముందుకు సీఎస్ నీలం, పంచాయితీరాజ్ అధికారులు

*623 జీవో ను జారీ చెయ్యడం కోర్టు ధిక్కారం ఎందుకు కాదు?: హై కోర్టు*

*ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగు పై వివరణ కై కోర్టు ముంగిట*  

(DNS రిపోర్ట్ : రాజా. పి,

బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 28, 2020 (డి ఎన్ ఎస్ ): ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వేయడం పై గతంలోనే సీరియస్ అయినా రాష్ట్ర హైకోర్టుకు సంజాయిషీ ఇచ్చేందుకు

గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హాజరైన  à°¸à±€à°¸à± నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమీషనర్ à°—à°¿à°°à°¿à°œ శంకర్

హాజరయ్యారు.

సుప్రీం, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం 623 జీవో ను జారీ చేయడాన్ని కోర్టు ధిక్కారం గా ఎందుకు పరిగణించ కూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర

సిఎస్ ను ఆదేశించిన హైకోర్టు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ని ప్రారంభించాలని ఇప్పటికే రిజిస్ట్రార్ ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్టు

తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam