DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వాతంత్య్ర స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందాం: జడ్జి భవిత 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 15, 2020 (డిఎన్ఎస్):* స్వాతంత్య్ర దినోత్సవ స్పూర్తితో కరోన వైరసను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భవిత పిలుపునిచ్చారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కరోన వైరస్ నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ

జాతీయ జెండాను అమె అవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవిత మాట్లాడుతూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోన వైరసన్ను స్వాతంత్ర్య స్ఫూర్తితో ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు, మాస్కులను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కరోన వైరస ను

ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ గా  విశేష సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమం లో న్యాయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. 

ఉత్తమ సేవలందించిన డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ డాక్టర్ పి.కోమల, రాజానగరం సిఐ ఎం.సుభాష్, శానిటరీ వర్కర్ ముత్యాల

దుర్గాప్రసాద్ లకు ఆమె ఉత్తమ సేవా పురస్కారాలను అందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam