DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ల్యాండ్ జిహాద్ గా వక్ఫ్, మొన్న స్థలాలు, నేడు ఊళ్ళకి ఊళ్లే దోపిడీ..

*ఇంకా నిద్ర పొతే. . హిందువులకు బంగాళా ఖాతం గతి*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2024 (డిఎన్ఎస్):* మీ ఊళ్లన్నీ మావే, హిందువులు ఇక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు పోండి. ..  ఈ ఆదేశాలు మొన్న తమిళనాడు లోను, నేడు బీహార్ లో వినిపిస్తున్నాయి. హిందువులు నోరు ఎత్తకుండా ఉంటె. . అది కొద్దీ

రోజుల్లోనే మొత్తం భారత దేశం నుంచి మొత్తం ఖాళీ చేసి బంగాళా ఖాతం లో దూకవలసిన పరిస్థితి వస్తుంది. 

ఈ ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు వక్ఫ్ బోర్డు. తమిళనాడు లోని తిరుచందూర్ గ్రామా పరిసరాల 15 ఊళ్లు మావే అని తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. గ్రామస్థులు హై కోర్టు వెళ్లారు. ఫలితం లేదు. వాళ్ళు రోడ్డున పడ్డారు. నేడు

బీహార్ లోని గోవిందాపూర్ గ్రామం మొత్తం మాదే అని బీహార్ వక్ఫ్ బోర్డు ప్రకటించి బోర్డు పెట్టేసింది. వీళ్ళు పాట్నా హై కోర్ట్ కి వెళ్లారు. వీళ్ళకి ఎలా న్యాయం చెయ్యాలా అని న్యాయ కోవిదులు తలలు పట్టుకుంటున్నారు. 

గతంలో ఎకరాలు మాత్రమే. . నేడు ఊళ్ళకి ఊళ్లే. .

గతం వరకూ ఒక్కొక్క స్థలం లాక్కున్న వక్ఫ్ నేడు

ఊళ్ళకి ఊళ్లే దోపిడీ కి సిద్దపడింది. తమిళ నాడు లోని 1600 ఏళ్ళ క్రితం నాటి తిరుచందూర్ దేవాలయం తో పాటు, దాని వేలాది ఎకరాల భూములు, చుట్టూ ప్రక్కల 15 గ్రామాలూ వక్ఫ్ బోర్డుదేనంటూ నోటీసులు ఇవ్వడంతో దేశంలో వక్ఫ్ దోపిడీ బయట పడింది. అయితే దాన్ని ఆసరాగా చేసుకుని నేడు బీహార్ లోని సున్ని వక్ఫ్ బోర్డు గోవిందాపూర్ గ్రామం మొత్తం తమదే

నని, మొత్తం గ్రామం 30 రోజుల్లోగా ఖాళీ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నోటీసులు అందుకున్న కొందరు పాట్నా హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. కోర్టులను లెక్క చెయ్యని వక్ఫ్ కచ్చితంగా ఖాళీ చెయ్యాల్సిందే నని తేల్చింది. 

ఈ గ్రామం లో ఇక్కడ నివాసితులలో 95% మంది హిందువులు. పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న

గోవింద్‌పూర్ గ్రామంలో కనీసం ఏడుగురికి బోర్డు నోటీసులు పంపింది.

ఒక ప్రక్క దేశ పార్లమెంట్ లో ఈ వక్ఫ్ భూ దోపిడీ ని అడ్డుకునేందుకు సవరణ బిల్లు ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమవుతుంటే. . మరోప్రక్క అదేమీ అయ్యే పనికాదని, తమ భూ దోపిడీ ని వక్ఫ్ సంస్థలు కొనసాగిస్తున్నాయి. 

భారత్ దేశంలోనే రైల్వే, ఆర్మీ

తర్వాత అతి ఎక్కువ భూ ఆస్తులు ఉన్న సంస్థ వక్ఫ్. వీళ్ళ దందా ఇలాగె కొనసాగి . . .భారత్ లో ఉన్న భూభాగం అంతా తమదే అని వక్ఫ్ ప్రకటిస్తే ప్రతి హిందువూ ఈ దేశం వదిలి పోవాల్సిన పరిస్థితి. అంత దరిద్రమైన హక్కులని ముస్లిం లకు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 

1923 నుంచి మొదలైన ఈ వైరస్ 2014 నాటికి వచ్చేసరికి మహా

బ్రహ్మరాక్షసిగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ముస్లిం లకి ఈ దేశం పై సర్వాధికారాలు కట్టబెట్టేసి,, ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి అని పన్నిన కుట్రలో భాగమే వక్ఫ్ బోర్డు చట్టం.  

వీళ్ళ వికృత చేష్టలు మరింత పెరిగితే ఈ దేశంలో హిందువులు శరణార్థులుగా వెళ్లేందుకు మరో దేశం గానీ, ఖండం గానే లేవు. కేవలం బంగాళా ఖాతం

లో దూకి ఆత్మార్పణ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. చైనా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, నేపాల్, మయన్మార్, సహా.. . అన్ని ఇస్లాం దేశాలే. . . ఇంతమంది హిందువులు వెళ్లడానికైనా ఈ ప్రపంచం లో ఇంట పెద్ద భూభాగం లేదు. 
 
పార్లమెంట్ లో ఇలాంటి చట్టాన్ని సవరించి అన్యాయాన్ని అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఎంతో  కృషి చేసినప్పడికి

ఓట్లు వేయకుండా హిందువులు తమ మరణాన్ని తామే సిద్ధం చేసుకున్నట్టుగా కనపడుతోంది. 

నరేంద్ర మోడీ అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఆయనకు ఓటు వేసిన వాళ్ళు, వ్యతిరేకించి ఇండి కూటమికి ఓటు వేసిన వాళ్ళూ అందరూ అనుభవిస్తున్నారు. ఆయనను వ్యతిరేకిస్తూ రోడ్లు ఎక్కుతున్నారు. బెంగాల్ లోనూ, యుపి లో రాంపూర్ లో మొత్తం

అందరూ ముస్లిం జనాభానే.  ఎవ్వరూ మోడీకి / బీజేపీ కి ఓటు వెయ్యలేదు. అక్కడ ప్రతి ఇంట్లోనూ కేంద్ర సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్ళు ఉచితంగానే ఇచ్చారు. 
మోడీ ని వ్యతిరేకించిన వాళ్లలో ముస్లిం ల కంటే హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ దేశం లో హింవుడులా బ్రతుకు ఆగడం లోకి పడేసిన ఇండి కూటమికే వీళ్ళు

ఓటు వేసి గెలిపించారు. వీళ్ళకి అన్యాయం జరిగితే మోడీ ని తిట్టడం అలవాటు అయ్యింది. 

ప్రస్తుతం భయంకర మహా బ్రహ్మ రాక్షసి వక్ఫ్ చట్టానికి సవరణలు చెయ్యక పొతే హిందువుల ఆస్తులు పోవడం ఖాయం. దానికి కూడా హిందువులు అందరూ  మోడీ మీద పది ఏడవడం ఖాయం. అయన చట్టం చెయ్యాలి అంటే లోక్ సభ లోనూ, రాజ్య సభ లోనూ అయన పార్టీకి మెజారిటీ

బలం ఉండాలి కదా. హిందువుల అదృష్టం కొద్దీ అందరిని సమానంగా గౌరవించే నరేంద్ర మోడీ అధికారం లో ఉన్నారు. హిందువులు బ్రతకడానికి కావాల్సిన చట్టాలు ఈయన పదవిలో ఉండగా చెయ్యక పొతే రాబోయే ప్రభుత్వాలు హిందువులకు బ్రతికి ఉండగానే గోరీలు కడతాయి అన్నది అక్షర సత్యం. 

ఇప్పడికైనా హిందూ సమాజం కళ్ళు తెరిచి తన కర్తవ్యమ్

పాటించక పొతే బంగాళా ఖతమే గతి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam