DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదివేల పరుగుల వన్డే మైలు రాయి దాటిన విరాట్ కోహ్లీ.

విశాఖపట్నం, అక్టోబర్ 24 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): భారత్ క్రికెట్ జట్టు నాయకుడు విరాట్ కోహ్లీ పదివేల పరుగుల మైలు రాయి దాటాడు. విశాఖ లోని వైఎస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్

మైదానం లో వెస్టిండీస్ జట్టు తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (81 parugulu )  à°ˆ మార్కును చేరుకున్నాడు. ఇంతవరకు 213 మ్యాచ్ లు ఆడి à°ˆ మార్కును దాటాడు. à°ˆ మార్కు

దాటిన ఐదవ  à°­à°¾à°°à°¤à± క్రికెటర్ à°—à°¾ చరిత్ర సృష్టించాడు. 

ఈ మార్కు దాటిన వారిలో సచిన్ టెండూల్కర్ (18426 ) , సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ , మహేంద్ర సింగ్ ధోని భారత్ తరపున

à°ˆ పదివేల మార్కును దాటారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam