DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లీజ్ స్మృతి మేడం ఒక సెల్ఫీ ఇవ్వగలరా : సభలో యువ ఎంపీ

స్మృతి మేడం తో సెల్ఫీ చిరకాల వాంఛ : తేజస్వి . . .  

న్యూ ఢిల్లీ, మే 26 , 2019 (DNS Online ): ప్లీజ్ ఒక సెల్ఫీ మేడం . . .అనే స్వరం వినపడడం తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక్క క్షణం

ఆగారు. మీతో సెల్ఫీ తీసుకోవడం చిరకాల కోరిక అని ఒక యువకుడు అడగడంతో ఆమె ఆగడం. . .వెంటనే సెల్ఫీ. . . పిలిచిన వ్యక్తి కి అభినందనలు కూడా ఇవ్వడం క్షణాల్లో

జరిగిపోయింది. ఈ సంఘటన జరిగిన స్థానం భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్, ఆ పిలుపు పిలిచిన వ్యక్తి తేజస్వి సూర్య. ఇటీవలే బెంగుళూరు దక్షిణ లోక్ సభ స్థానం నుంచి సుమారు

3 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన యువకుడు. సాక్షాతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక వ్యక్తి. పార్లమెంట్ లో శనివారం నూతనంగా

ఎన్నికైన బీజేపీ సభ్యుల సమావేశంలో తారస పడిన స్మృతి ఇరానీ ని పరిచయం చేసుకుని, ఒక సెల్ఫీ అడిగి, గత కొన్నేళ్లుగా ఆమెతో ఒక ఫోటో తీసుకోవాలి అనే తన కోరికను చెప్పడం

తో తక్షణం సెల్ఫీ, అతని ఎన్నికల ప్రస్థానం, వృత్తి తదితర విషయాలను తెలుసుకుని అభినందించడం జరిగింది. వీరిరువురిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

సైతం అభినందించడం గమనార్హం.  

 

 

#dns  #dns_news #dns_media  #dns_online  #dns_newsline  #vizag  #visakhapatnam  #bangalore  #south  #loksabha  #MP  #tejasvi  #surya  #smruti  #irani

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 7, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam