DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాహసికుడు గ్రిల్స్ తో కలిసి పులుల వాసం లోకి మోడీ 

మరో సహస కృత్యానికి ప్రధాని మోడీ  à°¸à°¿à°¦à±à°§à°‚ 

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో à°’à°‚à°Ÿà°°à°¿ ప్రయాణం 

ప్రధాని రక్షణ భాద్యత  à°®à°¾à°¦à±‡  :భేర్

 à°—్రిల్స్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )...

న్యూఢిల్లీ, జులై  29, 2019 (డిఎన్‌ఎస్‌) : సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో

సంచలనానికి తేరా తీయనున్నారు. అత్యంత ప్రమాదకరమైన జిమ్ కార్బెట్ ఏంషనల్ పార్క్ లోకి ఒంటరిగా ప్రయాణం చేయనున్నారు. జీవితంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోడానికి

వెనుక అడుగు వెయ్యకూడదు అని యువత కు ఇచ్చే సందేశం లో భాగం కానుంది. 

డిస్కవరీ ఛానెల్ ద్వారా ఆగస్టు 12 à°¨ ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ప్రధాని మోడీ శయన  à°ªà±à°°à°¯à°¾à°£à°‚

ప్రపంచ వ్యాప్తంగా వీక్షించనున్నారు. అటవీ ప్రాంతాల సాహసికుడు భేర్ గ్రిల్స్ తో కలిసి à°ˆ ప్రయాణం సాగనుంది.  à°¨à±‡à°°à±à°—à°¾ పులులు, ఇతర జంతువులూ సంచరించే ఓపెన్ ప్రాంతం

లోకి వీళ్ళు వెళ్లే ప్రయాణం ఏంతో సాహసోపేతమైనదిగా సాహసికులు ప్రకటించారు. 

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి భారత ప్రధాన మంత్రి

 à°¨à°°à±‡à°‚ద్ర మోడీ రక్షణ భాద్యత  à°®à°¾à°¦à±‡ నని అటవీ ప్రాంతాల సాహసికుడు భేర్ గ్రిల్స్ తెలిపారు. ఆగస్టు 12 à°¨ ప్రసారం కానున్న à°ˆ ఎపిసోడ్ కు అత్యంత ఆదరణ లభించనుంది. 

 

pix courtesy : to

whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 13, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam