DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేబుల్ ఆపరేటర్లూ ప్రభుత్వ పరిధి దాటొద్దు : మంత్రి ఆళ్ళ నాని  

(రిపోర్ట్ : రాజా పి. Spl Correspondent , అమరావతి)

అమరావతి,  à°œà±à°²à±ˆ  31, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా u   కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొనట్లున్న సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని,

ప్రభుత్వ నిబంధనలు దాటి ప్రవర్తించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని క్యాంపు

కార్యాలయంలో తనను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్ నిర్వాహకులను వేర్వేరుగా కలిసి హితబోధ చేశారు. ఇరువర్గాలు తమ పరిధికి లోబడే

వ్యాపారాలను చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిందని, దానికి ఎవరూ అతీతులు కాదన్నారు. మంత్రిని కలిసిన వారిలో  à°•à±‡à°¬à±à°²à± ఆపరేటర్ల సంఘం

ప్రతినిధులు  à°—ాదంశెట్టి శ్రీనివాస్, బొద్దని శ్రీనివాస్, మాకినేని వెంకటేశ్వర రాజు,  à°à°ªà±€ ఫైబర్ గ్రిడ్ ప్రతినిధులు అంబికా రాజా, సోమయాజులు తదితరులు

పాల్గొన్నారు. అంతకుముందు కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు మంత్రిని à°—à°œ మాలతో సత్కరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 10, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam