DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గురుకుల స్కూల్లో ఆవాస్ ఫౌండేషన్ ప్రారంభం  

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలోని నందమూరి నగర్ లో à°—à°² బాలయోగి

గురుకుల పాఠశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అదేవిధంగా అక్కడే పూర్వ విద్యార్థులు గురువులకు గురు పూజా కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఆవాస్

ఫౌండేషన్ ను పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, లేపాక్షి మండలం,వైఎస్ఆర్ సీపీ నాయకులు, మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున

పాల్గొని జ్యోతి ప్రజ్వలన ,చేశారు. మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని ప్రతి విద్యార్థి కష్టపడి

చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు అదేవిధంగా స్కూల్ అభివృద్ధి కొరకు రూ 10,000 విరాళంగా

ప్రకటించారు,, కొండూరు , మల్లికార్జునను  à°¬à°¾à°²à°¯à±‹à°—à°¿ గురుకుల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు, ఆవాస్ పౌండేషన్ ద్వారా పాఠశాలలో లో మౌలిక

సదుపాయాల కల్పన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువు కోసం సాయం అందజేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మాజీ

సర్పంచ్ కొండూరు శివప్ప, ఈ కార్యక్రమంలో వాస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఆర్ వెంకటరమణ వైస్ ప్రెసిడెంట్ ఏ రామాంజనేయులు లక్ష్మి నరసప్ప పూల కొండ చిట్టి బాబు ఆనంద్

కృష్ణ రామంజి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 8, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam