DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉప్పులూరి సిస్టర్స్ శాస్త్రీయ సంగీత కచేరీలో పులకరించిన సింహగిరులు

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు . .. .

వైభవంగా సింహగిరి పై వైకుంఠ ఏకాదశి వేడుకలు  

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి

 06, 2020 (డిఎన్‌ఎస్‌) : వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచల క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి

ఆలయంలో వైభవంగా జరిగాయి. సోమవారం తెల్లవారుఝాము నుంచే ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించింది. అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సింహగిరిలో స్వామిని

దర్శించడమే ఎంతో పుణ్యంగా భావిస్తుంటారు. అలాంటిది అదే స్వామి సన్నిధిలో సంగీత కచేరీ చేసే భాగ్యం లభిస్తే. . . మరింత భాగ్యమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి

అనుభూతిని విశాఖ లోని యువ గాయనీమణులు పొందారు. సోమవారం ఉదయం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి సన్నిధిలో విశాఖ నగరానికి చెందిన యువ గాయనీమణులు విష్ణు ప్రియా, 

శ్రీ à°ªà±à°°à°¿à°¯à°¾, సంధ్యలు నిర్వహించిన గాత్ర కచేరి ద్వారా సంగీత నీరాజనం మరింత శోభను తీసుకువచ్చింది. తమ గాత్రం తో స్వామిని దర్శింపచేసారు. వీరికి వీణ పై  à°¨à°¿à°·à±à°Ÿà°²

సరస్వతి, మృదంగం పై à°Ÿà°¿. చైతన్య లు అందించారు. భారీ క్యూలైన్లలో భక్తులకు నామ స్మరణతో  à°¸à°¿à°‚హగిరులు పులకించిపోయాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 7, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam