DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇరాక్ లోని అమెరికా స్తావరాలపై ఇరాన్ మిసైల్ దాడి...

ఇరాక్ లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి : భారత ప్రభుత్వం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ à°¨à±à°¯à±‚ఢిల్లీ / à°…మరావతి): . . .

న్యూఢిల్లీ / అమరావతి, జనవరి  08, 2020

(డిఎన్‌ఎస్‌) : పశ్చిమ ఇరాక్ ప్రాంతం లోని అయిన్ అసాద్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. బుధవారం ఉదయం జరిగిన à°ˆ ఘటనను  à°‡à°°à°¾à°¨à± నేషనల్ టివి à°ˆ దాడిని ప్రతీకార

దాడి à°—à°¾ వర్ణించింది. అదే తరుణం లో అమెరికా  à°¸à±ˆà°¨à°¿à°• స్తావరాల కు నివాసం కల్పించిన అన్ని దేశాలపై తాము దాడి జరుపుతామని తీవ్రం à°—à°¾ హెచ్చరించింది.

ఇరాన్ ఈ దాడిని

ఆపరేషన్  ‘మర్తిర్ సోలైమని’ à°—à°¾ పేర్కొంటూ మరిన్ని దాడులకు సిద్ధపడండి అని అమెరికాకు హెచ్చరికలు చేసింది. à°ˆ దాడిలో ప్రాణ నష్టం ఏమి జరగలేదని à°ˆ దాడిపై

ప్రతిస్పందిస్తూ అమెరికా à°’à°• ప్రకటనలో తెలిపింది.  

ఈ సందర్బంగా ఇరాక్ లో వివిధ ప్రాంతాల్లో భారతీయులు, ముఖ్యం గా తెలుగు రాష్ట్రాల వారు చాలామంది చిన్న

చిన్న ఉద్యోగాలలో పనిచేస్తున్న వారు జాగ్రత్త ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.   అమెరికన్ ఆర్మీ బేస్ లలో కూడా భారతీయులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవలసింది à°—à°¾ కేంద్ర ప్రభుత్వం సూచించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam