DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ -19 కంటేన్మెంట్  జోన్ గా పాతపట్నం ప్రాంతం  

*సరిహద్దుల్లో ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి విస్తృత తనిఖీ* 

*పేర్లకిముండి చెక్ పోస్ట్ వద్ద ఒరిస్సా అధికారులతో భేటీ* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 08, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతం లో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంతాన్ని కంటేన్మెంట్

జోన్ ప్రకటించారు. శుక్రవారం ఈ ప్రాంతంలోని సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ ల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి సిబ్బందికి తగు సూచనలు చేసారు. లాక్

డౌన్ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై పలు సూచనలు చేశారు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లో

ఎలాంటి రాకపోకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలెవ్వరూ ఇళ్ల నుండి బయటికి రాకుండా చూడాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఇళ్ల వద్దకే నిత్యావసరాలు మరియు

కూరగాయలు వెళ్లేలా ఇతర ప్రభుత్వ సిబ్బందిని సమన్వయం చేసుకుని పంపాలన్నారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బంది ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

తప్పనిసరిగా సురక్షిత ఉపకరణాలు వినియోగించేలా సూచించాలన్నారు. 

అనంతరం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు అయిన పర్లాకిమిడి  à°šà±†à°•à± పోస్ట్ ను సందర్శించి అక్కడ

పరిస్థితులును ఒడిస్సా అధికారులును à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. సమన్మయ సహకారం తో  à°ªà°Ÿà°¿à°·à±à°Ÿà°®à±ˆà°¨ సమాచారం సేకరణ తో , కరొన వైరస్ నివారణ తోపాటు, అక్రమ రావణాలు, మత్తు పదార్దాల

రవాణాలు అరికడుతూ శాంతిభద్రతలు పరిరక్షించవచ్చున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam