DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెసులుబాట్లతో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ 5.0 కొనసాగింపు 

*సినిమాలు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు నో* 

*రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై అనుమతి లేదు*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి). .

.

అమరావతి, మే 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ను  à°•à±‡à°‚ద్రం 5 à°µ సారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు

కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో à°ˆ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌

5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ

కొనసాగుతుందని పేర్కొంది.

ఫేజ్‌- 1 లో   జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి ఇచ్చారు.  à°œà±‚న్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌

మాల్స్‌కు అనుమతి

ఫేజ్‌-2 లో  à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం వదిలేసింది. విద్యాసంస్థలు

పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకోనున్నారు.  
అయితే విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. 

లాక్‌డౌన్‌ 5.0

వీటికి అనుమతి లేదు : . . .

మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతివ్వని కేంద్రం
అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌,

పార్కులు, బార్లకు అనుమతివ్వని కేంద్రం
రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 10, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam