DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లడ్డు ప్రసాదం పొందండి -  శ్రీవారి కృప కు పాత్రులు కండి 

*30 వేల లడ్డులు విశాఖ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వద్ద భక్తులకు అందుబాటులో. . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 31, 2020 (డి ఎన్ ఎస్ ): అత్యంత పవిత్రమైన తిరుమల

శ్రీనివాసుని లడ్డు ప్రసాదం పొందడం ద్వారా, శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చని విశాఖపట్నం TTD  à°•à°²à±à°¯à°¾à°£ మండపం మేనేజర్ శేషు తెలియచేస్తున్నారు. తిరుమల ఆలయం

నుంచి వచ్చిన శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయించడం విశాఖపట్నం లో కూడా కొనసాగుతోందన్నారు. ఆదివారం ఉదయం ( మే 31 ,2020 ) 8 గంటలకు ప్రసాద విక్రయం ఆరంభించడం జరిగిందన్నారు.

ఉదయం విక్రయాలు ఆరంభం అయ్యే నాటికి 30 వేల లడ్డులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. విక్రయాలు సన్తరం వరకూ కొనసాగుతాయన్నారు. 
లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి

ఆలయం లోకి కేవలం కొంతమంది సిబ్బంది ని మాత్రమే అనుమతించడం తో పాటు, భక్తులకు సైతం ద్వారాలు మూసి వెయ్యడంతో కోట్లాది మంది హైందవ భక్తులకు స్వామి దర్శనం గత 75

రోజులుగా లభించలేదు. దీంతో శ్రీవారి దర్శనంతో సమాన  à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤ కల్గిన స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని భక్తులందరికీ అందించాలి అనే సత్సంకల్పంతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

అధికారులు ప్రతి జిల్లా కేంద్రానికి లడ్డులను నేరుగా అందిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam