DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణ కోస్తా రైల్వే ఓ  ఎస్  డి గా ధనంజయులు బాధ్యతల స్వీకారం 

విశాఖపట్నం, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌): నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రక్రియను కొనసాగించేందుకు ప్రత్యేక అధికారి ( à°“ ఎస్ à°¡à°¿ ) à°—à°¾ సీనియర్ రైల్వే

అధికారి ఆర్. ధనంజయులు సోమవారం భాద్యతలు చేపట్టారు. ఇంత వరకూ à°ˆ పదవిలో కొనసాగిన à°Žà°¸à±. ఎస్. శ్రీనివాస్ ను గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ à°—à°¾ నియమితులయ్యారు. 1988 బ్యాచ్

ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు చెందిన ధనంజయులు 1989 నుంచి భారతీయ రైల్వే లో ఆపరేషన్స్, కమర్షియల్, సేఫ్టీ, సామాన్య వ్యవహారాలలో వివిధ హోదాల్లో భాద్యతలు

విజయవంతంగా నిర్వహించారు. హుబ్లీ, హైద్రాబాద్, విజయవాడ డివిజన్లలో తో పాటు దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయంలోనూ సేవలందించారు. విజయవాడ డివిజనల్ మేనేజర్ గాను,

చీఫ్ ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్ మేనేజర్ à°—à°¾ దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రంలో భాద్యతలు చేపట్టారు.  à°•à°‚టైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోనూ డిప్యుటేషన్ పై

సేవలు అందించారు. విధి నిర్వహణలో భాగంగా ధనంజయులు జర్మనీ, బెల్జియం, ఇటలీ, సింగపూర్, మలేసియా, చైనా దేశాల్లోనూ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ

పోరాట ఫలితంగా ఏర్పాటైన తూర్పు కోస్తా రైల్వే జోన్ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రణాళిక రచనలో కృషి చేస్తానని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Feb 1, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam