DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరింత కమర్షియల్ కాబోతున్న తిరుమల యాత్ర. . .

భక్తులకు టీటీడీ వడ్డింపుల మీద వడ్డింపు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . 

తిరుపతి , నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల తిరుపతి యాత్ర ఇక నుంచి

మరింత à°•à°®à°°à±à°·à°¿à°¯à°²à± కాబోతుంది. ఇదే విషయాన్నీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్టు అధికారికంగా తేల్చేసింది. కొత్తగా ఏర్పడిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు తీసుకునే నిర్ణయాలు వివాస్పదం à°—à°¾

మారుతున్నాయి. ముందుగా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించగానే, ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అనంతర కాలం లో విఐపి బ్రేక్

దర్శనాలకు ప్రత్యామ్నాయంగా శ్రీవాణి పధకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిలో పదివేలు కట్టిన వారికి ఒక బ్రేక్ దర్శనం ఇస్తోంది. అదే వివాదంగా కాటేజీల ధరలను

రెట్టింపు చేసేసింది. రూ. 500 ఉన్న గదులను అమాంతం రెట్టింపు చేసి రూ. 1000 కి పెంచేసింది. దీన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనంతరం టిటిడి లో క్రింద స్థాయి

ఉద్యోగాలలో 75 శాతం ఉద్యోగాలు కేవలం చిత్తూరు జిల్లా వారికే ఇవ్వాలి అంటూ జీవో చేసేసింది. దీన్ని హిందూ ధార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు

తెలియచేశాయి. తదుపరి శ్రీవారి ప్రసాదాన్ని  à°°à±‚. 25 నుంచి రెట్టింపు చేస్తూ రూ. 50 à°•à°¿ పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది.    

ఇలా టీటీడీ తన కొత్త కొత్త నిర్ణయాలతో భక్తుల

ఆగ్రహానికి గురవుతోంది. మరి దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Feb 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam